AP Politics: టీడీపీ మూడో జాబితా రిలీజ్..అభ్యర్థులు వీళ్లే…

0
14

ఏపీలో టీడీపీ మూడో జాబితా రిలీజ్ చేసింది.11 మంది ఎమ్మెల్యే ,13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. లేటెస్ట్ గా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.

11 మంది అసెంబ్లీ అభ్యర్థులు..

పలాస : -గౌతు శిరీష
పాతపట్నం-: మామిడి గోవిందరావు
శ్రీకాకుళం-: గొండు శంకర్‌
శృంగవరపుకోట:- కోళ్ల లలితకుమారి
కాకినాడ సిటీ:- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
అమలాపురం: – అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు: -బోడె ప్రసాద్‌
మైలవరం-: వసంత వెంకట కృష్ణప్రసాద్‌
నరసరావుపేట-: చదలవాడ అరవిందబాబు
చీరాల: మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌
సర్వేపల్లి: – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

13 మంది ఎంపీ అభ్యర్థులు

శ్రీకాకుళం: – కింజరాపు రామ్మోహన్‌నాయుడు
విశాఖపట్నం: – మతుకుమిల్లి భరత్
అమలాపురం:- గంటి హరీష్
ఏలూరు- పుట్టా: మహేశ్‌ యాదవ్
విజయవాడ: – కేశినేని శివనాథ్‌ (చిన్ని),
గుంటూరు-: పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట-: లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల: – టి.కృష్ణ ప్రసాద్
నెల్లూరు: – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు: – దగ్గుమళ్ల ప్రసాదరావు
కర్నూలు: – బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
నంద్యాల: – బైరెడ్డి శబరి
హిందూపురం: – బీకే పార్థసారథి