తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే..?

0
12

కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహుల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ఎవరో ఒకసారి చూద్దాం.

మహబూబ్ నగర్ : వంశీ చంద్ రెడ్డి
మల్కాజ్ గిరి : -చంద్రశేఖర్
చేవెళ్ల : -సునీతా రెడ్డి
సికింద్రాబాద్ : -బొంతు రామ్మోహన్
నల్గొండ: – రఘువీర్ రెడ్డి, రమేశ్ రెడ్డి
నిజామాబాద్ : -జీవన్ రెడ్డి, అనిల్ కుమార్
కరీంనగర్: – ప్రవీణ్, రాజేందర్ రావు
భువనగిరి-: కిరణ్ రెడ్డి,మోహన్ రెడ్డి.
హైదరాబాద్: – అలీ మస్కతి, మరో ఇద్దరు నేతలు,
జహీరాబాద్ : – సురేశ్ షెట్కర్
మెదక్: – నీలం మధు
వరంగల్: -దొమ్మాటి సాంబయ్య ,ఇందిర,
పెద్దపల్లి: గడ్డం- వంశీ ,సుగుణ కుమారి
మహబూబాబాద్: – బలరాంనాయక్, విజయాబాయి
ఖమ్మం-: ప్రసాద్ రెడ్డి, నందిని,యుగంధర్
నాగర్ కర్నూల్-: మల్లు రవి, సంపత్. ఇంకా మరి కొందరు అభ్యర్థుల పేర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.