TTD : శ్రీవారి సేవలో తమిళనాడు సీఎం సతీమణి

0
27

పాయింట్ బ్లాంక్, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు సీఎం సతీమణి దుర్గా స్టాలిన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.