TS Politics: జూబ్లీహిల్స్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: కళ్యాణలక్ష్యి చెక్కుల పంపిణీ విషయంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. జూబ్లీహిల్స్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబాఫసియుద్దీన్ అనారోగ్యం కారణంగా రాకపోవడంతో అతని భార్య వచ్చింది. దీంతో ప్రోటోకాల్ ఉల్లంఘించి కార్పొరేటర్ భార్య ఎలా పాల్గొంటారని బీఆర్ఎస్ కార్యకర్తలు అడగగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.