TS Bonalu: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో ప్రోటోకాల్ పాటిచడం లేదని అలిగిన మంత్రి పొన్నం, మేయర్

0
30

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో భక్తుల రద్దీ పెరగడంతో తోపులాట జరిగింది. వేడుకలకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి కింద పడబోయారు. పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదని పోలీసులపై సీరియస్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, వెంటనే హైదరాబాద్ సీపీ ఘటన స్థలానికి రావాలని పక్కన కూర్చున్నారు. కాగా పోలీసులు, ఆలయ నిర్వాహకులు, అధికారులు, మంత్రికి, మేయర్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.