AP Politics: వైసీపీ, టీడీపీకీ ఎక్కువ ఫండ్స్ ఇచ్చిన సంస్థలివే..

0
10

భారత్ లో ఎలక్టోరల్ బాండ్లు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఏ సంస్థ, ఏపార్టీకి ఎన్ని కోట్లు ఇచ్చిందనేదానిపై ఇపుడు చర్చ జరుగుతోంది. ఏపీలో వైఎస్సార్ సీపీకి అత్యధికంగా ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ 150 కోట్ల విరాళాలు ఇవ్వగా…టీడీపీకి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ రూ. 40 కోట్లు ఇచ్చింది. ఇంకా ఏ సంస్థ ఎన్ని కోట్లు ఇచ్చిందో ఒకసారి చూద్దాం..

YSRCPకి ఎక్కువ విరాళాలు ఇచ్చిన సంస్థలు

ఫ్యూచర్ గేమింగ్&హోటల్ సర్వీసెస్-₹150కోట్లు
మేఘా ఇంజినీరింగ్ – ₹37కోట్లు
ద రామ్‌కో సిమెంట్స్ – ₹24కోట్లు
ఓస్ట్రో మాధ్య విండ్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹17కోట్లు
ఓస్ట్రో జైసల్మేర్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹17కోట్లు
స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ – ₹10కోట్లు

TDPకి ఎక్కువ విరాళాలు ఇచ్చిన సంస్థలు

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- ₹40కోట్లు
మేఘా ఇంజినీరింగ్ – ₹28కోట్లు
వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ – ₹20కోట్లు
నాట్కో ఫార్మా – ₹14కోట్లు
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్- ₹13కోట్లు
భారత్ బయోటెక్ – ₹10కోట్లు