Ap Politics: ముగిసిన టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన

0
19

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు.. దాదాపు 10 రోజు పాటు అక్కడ ఉల్లాసంగా గడిపారు. ఆయన స్వదేశానికి రావడంతో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చేరుకుని ఘన స్వాగతం పలికారు.