Revanth Reddy: తొలి ఏకాదశి రోజున సీఎం స్పెషల్ ట్వీట్

0
33

పాయింట్ బ్లాంక్, వెబ్‌ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా నిధులు రేపు విడుదల కాబోతున్నాయి. ఈరోజు తొలి ఏకాదశి(Shayani Ekadashi) పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలను తెలియజేశారు. ‘ ఆషాఢ మాసంలో పవిత్రమైన తొలి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రార్థించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలు రుణ విముక్తి పొందాలని.., ఏకాదశి పండుగను ప్రతి ఇంటా అంబరాన్ని అంటేలా జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి తన సందేశంలో తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..